Thursday, October 18, 2018


శ్రీ షిర్డీ సాయి బాబా మందిరం చట్లమిట్ట నందు దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.

బాబాగారు మహాసమాధి చెంది 100సంవత్సరాలు అయిన సందర్బంగా మందిరం నందు ప్రత్యేక పూజలు సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఉదయం బాబాగారి కాకడ హారతి (మేలుకొలుపు తో) కార్యకమలు ప్రారంభించబడి సామూహిక అభిషేకది పూజలు మరియు ప్రతి సంవత్సరం లాగే చుట్టూ ప్రక్కల 20గ్రామాలలోని 100మంది నిరు పేదలకు శీతాకాల సందర్బంగా దుప్పట్ల పంపిణీ 

మధ్యాహ్న హారతి తరువాత బాబాగారి సచ్చరిత్ర పారాయణ , బాబా నామ జపం , భజన, హారతి మరియు సాయి భక్తులకు అన్న వితరణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి.

👆 మరెన్నో ఫోటోల కోసం

No comments:

Post a Comment